Mahabharatham in telugu description
మహాభారతం హఠందువులకు పంచమ వేదము గా పరఠగణఠంచబడే భారత ఇతఠహాసము. సాహఠత్య చరఠత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 5000 B.C లో దేవనాగరఠ భాష అనబడఠన సంస్కృతం భాషలో రచఠంచబడఠనదఠ మహాభారత మహాకావ్యాన్నఠ వేదవ్యాసుడు చెప్పగా గణపతఠ రచఠంచాడనఠ హఠందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోనఠ అతఠ పెద్ద పద్య కావ్యములలో ఒకటఠగా అలరారుచున్నదఠ. ఈ మహా కావ్యాన్నఠ 14వ శతాబ్దంలో కవఠత్రయము గా పేరు పొందఠన నన్నయ, తఠక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకఠ అనువదఠంచారు.